కరోనా శాంపిళ్ల ఫలితాలు 24 గంటల్లో ఇచ్చేలా చర్యలు : మంత్రి ఆళ్ల నాని
కరోనా శాంపిళ్ల ఫలితాలు 24 గంటల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. హోమ్ ఐసోలేషన్ ఉన్న బాధితులపై ప్రత్యేక శ్రద్ధ...
దేశంలో ఒకేరోజు 386452 కరోనా పాజిటివ్ కేసులు, 3498 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు నమోదవగా, 3498 మంది మరణించారు. దీంతో ఏప్రిల్ 30, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా...
ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి.ఆనంద్ (54) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. దర్శకుడు కె.వి.ఆనంద్ ఆకస్మిక మృతితో తమిళ చిత్రపరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. 1994లో తెన్నావిన్ కోంబత్...
పూర్తి ఆరోగ్యంతో ఉన్న సీఎం కేసీఆర్, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు గురువారం నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. బుధవారం యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీపీసీఆర్...
తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ పోరు: కొనసాగుతున్న పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటుగా సిద్దిపేట,...
కరోనాతో 24 గంటల్లో 771 మంది మృతి, మరో 66159 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. గురువారం కూడా కొత్తగా 66,159 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 45,39,553 కి చేరింది....
3010 ఐసీయూ బెడ్స్ 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలి: మంత్రి ఈటల
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ తో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నాడు...
ఏపీలో ఇంటర్ పరీక్షలు: 1452 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, నేటినుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే మే 5వ తేదీ నుంచి యథావిథిగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. పరీక్షల నిర్వహణ, సంబంధిత అంశాలపై గురువారం నాడు విజయవాడలో...
ఏపీలో కొత్తగా 14792 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 86,035 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 14792 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 72.20 శాతం 10 రాష్ట్రాల్లోనే, రికవరీ రేటు 82.10 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా 4 లక్షలకు చేరుకుంటుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,79,257 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...














































