తెలంగాణలో మే 1, 2 వ తేదీల్లో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 1 మరియు 2వ తేదీల్లో అన్ని ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలలో (జిసివిసి) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రానికి...
మే 4 నుండి భారత్ నుంచి వచ్చే విమానాలపై పరిమితులు విధిస్తూ అమెరికా నిర్ణయం
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతితో రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే, యుఎఇ, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి పలు దేశాలు భారత్ నుంచి...
నాగార్జునసాగర్, తిరుపతి ఉపఎన్నికల ఓట్ల కౌంటింగ్ రేపే
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. కౌంటింగ్ ఏర్పాట్లను ఎన్నికల అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు....
ఐదు రాష్ట్రాల్లో రేపే వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
దేశంలో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా శాసనసభ కలిగిన కేంద్రపాలితమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ రేపు (మే 2, ఆదివారం) జరగనుంది. అలాగే వీటితో...
హైదరాబాద్ చేరుకున్న 1.5 లక్షల స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ డోసులు
రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ శనివారం నాడు భారత్ కు చేరుకుంది. రష్యాలోని మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో 1.5 లక్షల స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 4,01,993 కరోనా కేసులు, 3523 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 4,01,993 కరోనా పాజిటివ్ కేసులు, 3523 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,11,853 కి పెరిగింది. కరోనా...
రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసిన కేంద్రం
కేంద్రప్రభుత్వం శనివారం నాడు 22 రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది. కేంద్ర హోమ్ శాఖ సిఫారసు మేరకు 2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్)...
ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ కు బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభమైన సంగతి...
శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే అభివృద్ది సాధ్యమైంది: సీఎం కేసీఆర్
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కార్మిక కర్షక కష్ట జీవులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే అభివృద్ది సాధ్యమైందని, మానవజాతి పురోగతి, కష్టం...
తెలంగాణలో కొత్తగా 7754 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7754 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో శుక్రవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 4,43,360 కి...












































