జర్నలిస్టుల కోసం కడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ...
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా సుశీల్చంద్ర నియామకం
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా(సీఈసీ) సుశీల్చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్ ఆరోరా పదవీకాలం నేటితో(ఏప్రిల్ 12, సోమవారం) ముగిసింది. ఈ నేపథ్యంలో నూతన సీఈసీగా సుశీల్చంద్రను రాష్ట్రపతి రామ్ నాథ్...
కరోనా విజృంభణ: ఒకేరోజులో 51751 పాజిటివ్ కేసులు, 258 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12, సోమవారం కూడా 51751 కరోనా కేసులు, 258...
కరోనా ఎఫెక్ట్ : మహారాష్ట్రలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా
రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసినట్టు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా...
దేశంలో మరో కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతి
భారత్ లో ఇప్పటికే రెండు కరోనా వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దేశంలో అత్యవసర వినియోగానికి సంబంధించి మరో వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్...
ఈ విషయాలు తెలిస్తే మీరు కూడా గొప్ప కౌన్సిలర్ అవ్వొచ్చు : బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కౌన్సిలింగ్” అనే అంశం గురించి వివరించారు. కౌన్సిలర్ అంటే ఓదార్పునందించే వారని, ప్రేమగా మాట్లాడేవారని, మందులు, మాకులు లేకుండా అభిమానంతో...
దేశంలో కరోనా రికవరీ రేటు 89.86 శాతం, మరణాల రేటు 1.26 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,68,912 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,27,717 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 904...
నిస్వార్ధంగా సేవలు చేస్తున్న వాలంటీర్ల అందరికి సెల్యూట్ : సీఎం జగన్
రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు సహా పలు పథకాలను ప్రజలకు ఇంటివద్దనే అందిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం...
మాస్కు ధరించకుంటే వెయ్యి జరిమానా, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
ఇటీవల రాష్ట్రంలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ ధరించడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాస్కులు ధరించని వ్యక్తులకు రూ.1000 జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఇప్పటికే 10.45 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో ఏప్రిల్ 11 (మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి) నుంచి ఏప్రిల్ 14 (బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి) వరకు ‘టీకా ఉత్సవ్’ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే....














































