అతిగా ఆలోచించడం వలన లాభం లేదు : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “అతిగా ఆలోచించడం” అనే అంశంపై మాట్లాడారు. ఆలోచన అందరికి ఉంటుందని, అతిగా ఆలోచించడం తప్పు అయినప్పటికీ బయటపడడం కొంచెం కష్టం అని చెప్పారు....
ఏపీలో 35582 కరోనా పరీక్షలు నిర్వహించగా, 4228 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 4228 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 13, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,32,892 కు...
దేశంలో 12 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 89.51 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. మూడు రోజులుగా లక్ష 50 వేలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,61,736 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన...
మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డారు. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. కేంద్ర కార్మిక...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. "సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికతోనే మనోవికాసం పరిమళిస్తుంది. మానవత్వం గుభాళిస్తుంది. అటువంటి సుసంపన్న...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 3052 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 3052 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 12, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...
తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. "ప్రపంచ వ్యాప్తంగా...
ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం ఎలా?
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే అనేక ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి గాంచిన వంటకాలను కూడా తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు....
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు...
ఏపీలో కరోనా : కొత్తగా 3263 పాజిటివ్ కేసులు, 1091 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా...














































