ఫరూక్ అబ్దుల్లా కు కరోనా పాజిటివ్, త్వరగా కోలుకోవాలని విష్ చేసిన ప్రధాని మోదీ
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు....
నాగార్జునసాగర్ ఉపఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన జానారెడ్డి, నోముల భగత్, రవికుమార్
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ నేటితో(మార్చి 30, మంగళవారం) ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మంగళవారం నాడు నామినేషన్...
కరోనా వ్యాక్సినేషన్: దేశంలో ఇప్పటికే 6.11 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే....
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
భారత జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కు కరోనా పాజిటివ్
భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నాకు కరోనా...
తెలంగాణలో కొత్తగా 463 కరోనా పాజిటివ్ కేసులు, 364 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 463 కేసులు నమోదవడంతో మార్చి 29, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,205 కి...
వరిపంట ఎండిపోకుండా మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో సాగునీరు : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న వరిపంట ఎండిపోకుండా మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర సాగునీటిశాఖ అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో...
ఏపీలో కొత్తగా 997 కరోనా పాజిటివ్ కేసులు, 282 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 31,325 కరోనా పరీక్షలు నిర్వహించగా...
గ్రామాల్లో 6408 కొనుగోలు కేంద్రాల ద్వారా యాసంగి వరిధాన్యం కొనుగోలు : సీఎం కేసీఆర్
రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల...
నర్గీస్ కోఫ్తా రెసిపీ తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...















































