ఏపీలో 24 గంటల్లో 30851 కరోనా పరీక్షలు నిర్వహించగా 993 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 30, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
యాదాద్రిలో ఏప్రిల్ 3 వరకు ఆర్జిత సేవలు నిలిపివేత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. యాదాద్రి ఆలయంలో ఇప్పటివరకు 73 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో...
ఏప్రిల్ 1న గుంటూరులోని సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కూడా కరోనా వ్యాక్సిన్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్...
కరోనాతో ఒకేరోజు 139 మంది మృతి, మరో 27918 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 30, మంగళవారం కూడా 27,918 కరోనా కేసులు, 139...
కోవిడ్-19, వరిధాన్యం సేకరణ, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ పై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం నాడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, జాతీయ గ్రామీణ...
పిల్లల పెంపకంలో సరిగమపదలు : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల పెంపకంలో సరిగమపదలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సహేతుకత, దండన, పరామర్శ, మర్యాద వంటి పలు విధానాలు పాటించడం ద్వారా తల్లిదండ్రులకు...
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు విజయవంతంగా బైపాస్ సర్జరీ
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. "రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ...
కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా : మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో పంటలసాగులో మార్పులు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పంటల కొనుగోళ్లపై మంత్రుల నివాస సముదాయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. సాగు అనుకూల విధానాలతో తెలంగాణలో...
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు, నేటినుంచే చట్టం అమలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల వయోపరిమితి పెంపుకు సంబంధిన చట్టం రాష్ట్రంలో నేటి నుంచే (మార్చి 30, 2021) అమల్లోకి వస్తున్నట్టుగా ప్రభుత్వం గెజిట్ విడుదల...
కొత్త కరోనా కేసుల్లో 79 శాతం 6 రాష్ట్రాలలోనే, రికవరీ రేటు 94.19 శాతం
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కొత్త...














































