ఏప్రిల్ నెలచివర్లో భారత్ లో పర్యటించనున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఏప్రిల్ నెల చివరిలో భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ముందుగా గత రిపబ్లిక్ వేడుకల సందర్భంలోనే ముఖ్య...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 204 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 15, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,522 కి...
టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు జారీచేసిన ఏపీ సీఐడీ అధికారులు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకొని నోటీసులు...
10 రోజులపాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, మార్చి 18 న బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ పోచారం...
ఏపీలో కరోనా: కొత్తగా 147 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 147 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 15, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,008...
సమ్మెలో పాల్గొన్న బ్యాంక్ ఉద్యోగులు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
దేశంలో మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) నేతృత్వంలో 9 బ్యాంక్ యూనియన్స్...
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 52.63 శాతం, టీడీపీకి 30.73 శాతం ఓట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆదివారం నాడు వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 11 కార్పొరేషన్స్, 73 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోవైపు ప్రధాన...
యాంకర్ శ్యామల డాన్స్ ప్రాక్టీస్ విశేషాలు
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సాధించిన సంచలన ఫలితాలపై సీఎం జగన్ స్పందన
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 11 కార్పొరేషన్స్, 73 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్...
కరోనా విజృంభణ: ఒకే రోజులో 15051 పాజిటివ్ కేసులు, 48 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రతిరోజూ 15 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కూడా కొత్తగా 15051 కరోనా కేసులు, 48 మరణాలు...















































