24 గంటల్లో 17864 కరోనా పాజిటివ్ కేసులు, 87 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 16, మంగళవారం నాడు కూడా 17864 కరోనా కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
నాగార్జునసాగర్, తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల, ఏప్రిల్ 17 న పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ రెండు చోట్ల ఉపఎన్నిక...
మానసిక ఆరోగ్యానికి 10 సూత్రాలు, 10C టెక్నీక్ పై యండమూరి వివరణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మానసిక ఆరోగ్యానికి 10 సూత్రాలు” గురించి వివరించారు. చాలామందికి రాత్రి సరిగ్గా నిద్రపట్టక పోవడం, పొద్దున్న లేవగానే డల్ గా ఉండడం వంటి...
పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లాల...
ఆస్కార్ 2021 అవార్డులు: ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు నామినేషన్ల తుది జాబితా
ప్రపంచ సినీ అభిమానులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 93వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఏప్రిల్ 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ అయిన చిత్రాల...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఒకేరోజులో 30 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజులోనే 3 మిలియన్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి భారత్ మరో ఘనతను...
గత 24 గంటల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జీరో కరోనా మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 24,492 కరోనా పాజిటివ్ కేసులు, 131 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,09,831 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,58,856 కి పెరిగింది. ముఖ్యంగా...
ప్రధాని మోదీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పదవికి పీకే సిన్హా రాజీనామా
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి ఓ సీనియర్ అధికారి వైదొలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పీకే సిన్హా సోమవారం నాడు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రధాని మోదీ ప్రిన్సిపల్...
నేడే భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్, ప్రేక్షకులు లేకుండానే మిగిలిన 3 టీ20లు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మూడో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్...
ప్రజాసమస్యల ప్రస్తావనలో నేటితరం నాయకులు నోములను చూసి నేర్చుకోవాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం నాడు ఇటీవల మరణించిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో పాటుగా పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. శాసనసభ ప్రారంభమైన...















































