తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 216 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 12, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,933 కి...
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోవాలి: స్పీకర్
మార్చి 15వ తేదీ నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభల నిర్వాహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం...
యాదాద్రి పుణ్యక్షేత్రంలో పనులను గడువులోపల పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున:ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రగతిభవన్ లో శుక్రవారం నాడు...
ఏపీలో కరోనా: కొత్తగా 210 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 210 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 12, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,388...
స్వాతంత్య్ర పోరాటాన్ని గాంధీకి ముందు, గాంధీ తర్వాత అనే విశ్లేషణ చేయాలి: సీఎం కేసీఆర్
మనదేశ స్వాతంత్య్ర పోరాటాన్ని గాంధీకి ముందు, గాంధీ తర్వాత అనే విశ్లేషణ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి...
బ్యాంకులకు రేపటి నుండి వరుసగా నాలుగు రోజులు పాటు సెలవులు
దేశంలో మార్చి 13 నుంచి మార్చి 16 దాకా నాలుగు రోజుల పాటుగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నాలుగు రోజుల్లో మార్చి 13 రెండో శనివారం, మార్చి 14 ఆదివారం నాడు...
ఫ్రైడ్ సిన్నామన్ ఆపిల్ రింగ్స్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
కరోనా తీవ్రత : 24 గంటల్లో 15817 పాజిటివ్ కేసులు, 56 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా 10 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాడు కూడా కొత్తగా 15817 కరోనా కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన ప్రచార గడువు
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ,...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86 శాతం 6 రాష్ట్రాలలోనే…
దేశంలో కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో...













































