ఏపీలో రేపే తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు స్థానాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా...
24 గంటల్లో 15602 కరోనా పాజిటివ్ కేసులు, 88 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆందోళన నెలకుంది. దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసుల్లో 50 శాతానికిపైగా మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి...
ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, మార్చి 18న మేయర్లు, చైర్ పర్సన్ల ఎన్నిక
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12 కార్పొరేషన్లకు మరియు 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 10 పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా మార్చి 14, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి...
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్: ఆన్లైన్లో నమోదు చేసుకోకపోయినా వ్యాక్సిన్ వేసేలా ఆదేశాలు
దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి...
తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు రేపే పోలింగ్, బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు (మార్చి 14, ఆదివారం) పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు....
రేపే ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12 కార్పొరేషన్లకు మరియు 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 10 పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ...
దేశంలో మళ్ళీ 2 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 96.82 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు, 140 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,33,728 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,58,446 కి పెరిగింది. ముఖ్యంగా...
పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తం, పరీక్షల సంఖ్య పెంచాలి
మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు టెలీ కాన్ఫరెన్స్...
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, మేరా రేషన్ మొబైల్ యాప్ ఆవిష్కరణ
రేషన్ కార్డుదారులకు కేంద్రప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. దేశంలో జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తున్న వారికి ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించిన 'మేరా రేషన్' మొబైల్ యాప్ ను శుక్రవారం...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: బరిలో నిలవనున్న బీజేపీ అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్సభకు త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏ పార్టీ అభ్యర్థి బరిలో...












































