రేపటి బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం : మంత్రి పేర్ని నాని
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలు మార్చి 5, శుక్రవారం నాడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ-ఫామ్ పత్రాలు అందజేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన జరగనున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరు స్థానాలకు గానూ చల్లా...
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్, పునర్నిర్మాణ పనులు పరిశీలన
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చి 4, గురువారం నాడు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ముందుగా యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహస్వామి...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59...
తెలంగాణలో కరోనా: కొత్తగా 152 పాజిటివ్ కేసులు, 114 రికవరీలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 152 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 3, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,406 కి చేరినట్టు...
RX100 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు...
ఏపీలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 135 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 3, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,215 కు చేరుకుంది. మంగళవారం 9AM నుంచి...
ఆగస్టు నెలలో టీఎస్ ఐసెట్-2021 నిర్వహణ, షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నాడు విడుదల చేసింది. ఆగస్టులో ఐసెట్-2021 ప్రవేశ పరీక్షను...
ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న 10 మంది హైదరాబాదీలు
తాజాగా ప్రకటించిన 'హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021' జాబితా టాప్-10 లో భారత్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. 83 బిలియన్ డాలర్లు సంపదతో ముకేశ్...
కరోనా తీవ్రత : 24 గంటల్లో 9855 పాజిటివ్ కేసులు, 42 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 3, బుధవారం నాడు కూడా 9,855 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో...













































