ఏపీలో కరోనా: కొత్తగా 102 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 102 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో మార్చి 4, గురువారం ఉదయం 10...
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర బంద్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ, ఉక్కు పరిశ్రమ ఉద్యోగ సంఘాలు సహా ఏపీలో...
కలము గొప్పతనమేంటో ఈ పాట విని తెలుసుకోండి
లలితా ఆడియోస్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తి మరియు భజన సంబంధిత పాటలు, జానపద పాటలు, బంజారా మరియు డీజే పాటల వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో కలము...
కరోనా మళ్ళీ విజృంభణ: ఒకేరోజులో 8998 పాజిటివ్ కేసులు, 60 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గురువారం నాడు కూడా కొత్తగా 8,998 కరోనా కేసులు, 60 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికయ్యారు. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ డాని కే.డేవిస్ నేతృత్వంలోని...
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు: టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు మార్చి 10 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్పొరేషన్ దక్కించుకునేందుకు అధికార వైఎస్సార్సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు...
మే నెలలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభం : సీఎం కేసీఆర్
యాదాద్రి దివ్య క్షేత్ర పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే, రానున్న మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
గత 24 గంటల్లో 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17,407 కరోనా పాజిటివ్ కేసులు, 89 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,56,923 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,57,435 కి పెరిగింది. ముఖ్యంగా...
కేరళలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరు ప్రకటన
కేరళ రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధికి సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)...
హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించి టీడీపీ జెండా ఎగరేస్తాం: బాలకృష్ణ
అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీకి జరగబోయే ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థుల తరఫున టీడీపీ నేత, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం నాడు ప్రచారం ప్రారంభించారు. ముందుగా టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలతో...











































