కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్, ఇన్స్టాగ్రామ్లో 10 కోట్లు దాటిన ఫాలోవర్స్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఫోటో షేరింగ్ ప్లాట్ఫాం అయిన ఇన్స్టాగ్రామ్లో పది కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. తొలి క్రికెటర్ గానే కాకుండా, ఇన్స్టాగ్రామ్...
పర్ఫెక్ట్ ఫఫ్ హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలి?
Bun Hairstyles యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ యొక్క ప్రత్యేకమైన కంటెంట్ వీడియోలను అందిస్తున్నారు. అలాగే హెయిర్ స్టైలింగ్ కి సంబంధించి ఎన్నో సులభమైన చిట్కాలను వివరిస్తున్నారు. ఇక ఈ...
ఒకేరోజులో 7863 కరోనా పాజిటివ్ కేసులు, 54 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం నాడు కూడా కొత్తగా 7863 కరోనా కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
ఈ నెల 4 వ తేదీన యాదాద్రికి సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చి 4, గురువారం నాడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. యాదాద్రి...
యూత్ కి నీతులు చెప్పకూడదు : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “యువత-బాధ్యత” అనే అంశంపై మాట్లాడారు. యూత్ కి సందేశాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడూ నీతులు చెప్పకూడదని అన్నారు. సహజంగా బాధ్యత అంటే పెద్ద అర్ధవంతమైన...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.07 శాతం, మరణాల రేటు 1.41 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 12,286 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 91 మంది...
గాంధీ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి
దేశంలో రెండో దశ కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా మార్చి 1 న ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర...
కరోనాతో బీజేపీ లోక్సభ ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ కన్నుమూత
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ లోక్సభ ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ కి జనవరి 11 న కరోనా పాజిటివ్...
తెలంగాణలో మార్చి 1 వరకు 4,48,115 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మార్చి 1, సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్...
మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్-11 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ...













































