కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86 శాతం 6 రాష్ట్రాలలోనే…
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,752 కరోనా కేసులు, 113 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,96,731 కు, మరణాల సంఖ్య 1,57,051 కు చేరుకుంది. దేశంలో...
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: జనసేన సమన్వయ కమిటీలు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లకు జరగనున్న ఎన్నికల...
దాని కుడిభుజం మీద కడువా – సూపర్ హిట్ సాంగ్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “దాని కుడిభుజం మీద...
పదవీవిరమణ పొందిన సచివాలయ అధికారులను సత్కరించిన సీఎస్
సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన నలుగురు అధికారులకు బిఆర్కెఆర్ భవన్ లో జీఏడీ మరియు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రాష్ట్ర ప్రభుత్వ...
తెలంగాణలో కొత్తగా 176 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 27, శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,807 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 28, ఆదివారం ఉదయం 10.24 గంటలకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ51 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్...
ఒక్కో డోసు ధర రూ.250, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరపై కేంద్రం నిర్ణయం
దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా మార్చి 1 వ తేదీ నుండి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ వేయనున్నట్టు కేంద్రప్రభుత్వం...
టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు: రూ.2,937 కోట్లతో వార్షిక బడ్జెట్ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 27, శనివారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక...
దక్షిణాఫ్రికాతో సిరీస్ కు భారత మహిళల వన్డే, టీ20 జట్ల ఎంపిక
భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. మార్చి 7, 2021 నుంచి మార్చి 23, 2021 వరకు జరగబోతే ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు 5...
ఏపీలో 37041 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 27, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,799 కు చేరుకుంది. శుక్రవారం 9AM...














































