బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య కీలక పోరు, ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. పశ్చిమబెంగాల్ లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించించేలా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు షెడ్యూల్ విడుదల...
అన్నిరకాల హెయిర్ ఫాల్ సమస్యలకు పరిష్కారం ఇదే : హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
ఒకేరోజులో 8623 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. శనివారం నాడు కూడా కొత్తగా 8623 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
జనసేనకు దక్కిన ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు ఓ గొప్ప సంకేతం: పవన్ కళ్యాణ్
పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పుకు గొప్ప సంకేతమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో 27శాతం ఓటింగ్ జనసేనకు దక్కిందని, యువత, ఆడపడుచులు, అభ్యుదయవాదులు సాధించిన విజయమిదని పేర్కొన్నారు....
వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు: సీఎం జగన్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 2.6 లక్షల మంది గ్రామా, వార్డు వాలంటీర్లు సేవలనందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్...
రేపే పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం, కొనసాగుతున్న కౌంట్డౌన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం...
కో-విన్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్: నేడు, రేపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత
దేశంలో జనవరి 16 న ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే...
తెలంగాణ వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా హార్టికల్చర్ విధానం: సీఎం కేసీఆర్
తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఉద్యానవన పంటల సాగు మరింత విస్తరించే దిశగా...
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది, 75 శాతం హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ : సీఎస్
కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా శనివారం నాడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటైన్మెంట్, నిఘా, పెద్ద...
దేశంలో 24 గంటల్లో 16488 కరోనా కేసులు, 113 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 16,488 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,79,979 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 113 మంది...














































