హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ఈరోజు నుంచి (మార్చి 1, సోమవారం) 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల...
పెద్దగట్టు జాతరను సందర్శించిన మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టులో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక...
గత 24 గంటల్లో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15,510 కరోనా పాజిటివ్ కేసులు, 106 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,12,241 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,57,157 కి పెరిగింది. దేశంలో...
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. హుజురాబాద్ ఏరియా...
తొలి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
దేశంలో రెండో విడత కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది....
తెలంగాణలో కరోనా: కొత్తగా 116 పాజిటివ్ కేసులు, 165 రికవరీలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 116 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 28, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,923 కి చేరినట్టు...
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దయ్యింది. ముందుగా మార్చి 4 వ తేదీన అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం...
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు పర్యటన, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకుంది. రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసన తెలుపుతున్నారు. ముందుగా ఈ పర్యటన కోసం...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 'కొవాగ్జిన్' తోలి డోసును ప్రధాని మోదీ తీసుకున్నారు....
ప్రజలపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఏంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...














































