దేశంలో కరోనా రికవరీ రేటు 97.19 శాతం, మరణాల రేటు 1.43 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12,059 కరోనా కేసులు, 78 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,26,363 కు, మరణాల సంఖ్య 1,54,996 కు చేరుకుంది. దేశంలో...
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్: ఇప్పటికే 2,08,922 మందికి టీకా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికి 2,08,922 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. పోలీసు, మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖ, రెవెన్యూ ఉద్యోగులు మరియు కేంద్ర పోలీసు...
డాన్స్ కు ఫాన్స్ ని క్రియేట్ చేసే కొరియోగ్రాఫర్స్ : కమెడియన్ రచ్చ రవి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో కొరియోగ్రాఫర్స్ గురించి వివరించారు. ఇండస్ట్రీలో...
దేశంలో ఆదివారం ఉదయానికి 57,75,322 లబ్ధిదారులకు కరోనా టీకా
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 8,875 సెషన్స్ లో 3,58,473 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచన చేయండి, ప్రధానికి సీఎం జగన్ లేఖ
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన మొదలైంది. జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ప్రైవేటీకరణ ద్వారా పూర్తి నిర్వహణ నియంత్రణతో పాటు విశాఖ...
తెలంగాణలో కొత్తగా 150 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 6, శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,581 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
నేడే సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నేటి (ఫిబ్రవరి 7, ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర...
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ “కోటి వృక్షార్చన” కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ జన్మదినమైన...
అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నేడు పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 7, ఆదివారం నాడు అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అస్సాంలో రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రోడ్ల నెట్వర్క్ మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన "అస్సాం మేళా"ను ప్రధాని మోదీ...
ఏపీలో 24 గంటల్లో 34864 శాంపిల్స్ కు పరీక్షలు, 75 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఫిబ్రవరి 6, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,350 కు చేరింది....















































