పీడీఆర్డీ గ్రాంట్ కింద 14 రాష్ట్రాలకు 6,195.08 కోట్లు, ఏపీకి రూ.491.42 కోట్లు
కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు తాజాగా రూ.6,195.08 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్( పీడీఆర్డీ) గ్రాంట్ కింద 11...
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కి ట్రీట్మెంట్ ఏంటి?
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
ఒకేరోజులో 2768 కరోనా కేసులు, 25 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఫిబ్రవరి 6, శనివారం నాడు 2768 కరోనా కేసులు, 25 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,41,398 కి చేరగా,...
ఇంటర్ పరీక్షల మోడల్ పేపర్స్ విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఇటీవల విడుదల సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు,...
ఏపీలో రేషన్ వాహన దారులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్, రూ.21 వేలకు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం, రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు మొబైల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు 9,260...
ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం: 814 ఇండియన్, 283 విదేశీ ఆటగాళ్ల పేర్ల నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియను చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు ఫిబ్రవరి 4...
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా
విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తన ఎమ్మెల్యే...
తెలంగాణలో ఫ్రంట్లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 5 నాటికీ 1,93,485 మంది ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేశారు. శుక్రవారం నాడు...
హీరోయిన్ పూజా జవేరితో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ పూజా జవేరితో నిర్వహించిన లైవ్...
తెలంగాణలో 11 లక్షల రైతులనుండి 48.89 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మొత్తం 11 లక్షల మంది రైతులనుండి 48.89 లక్షల మెట్రిక్...















































