మర్రిమిట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. లారీ...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29, శుక్రవారం నాడు ప్రారంభం అయ్యాయి. ఈ పార్లమెంట్ సెషన్ రెండు విడతలుగా జరగనుంది. మొదటి విడతలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు మరియు...
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏపీలో ప్రజలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా, లేదా? అనే అంశంపై ఓటు ద్వారా మీ...
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ఘట్టం మొదలైంది. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు,...
ఏపీలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు, నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్ల ఘట్టం మొదలైంది. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251...
ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు గడువును...
తెలంగాణలో కొత్తగా 197 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 28, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,120 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
తెలంగాణలో మే 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గురువారం నాడు విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే...
ఏపీలో కరోనా: కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,466 కు చేరుకుంది. గత 24 గంటల్లో 36189 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 117...
దేశంలో 165 కి చేరిన కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య 165 కు చేరుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారిని...
విద్యాసంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి, జిల్లా కలెక్టర్లను కోరిన సీఎస్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలకు నాణ్యత గల కూరగాయలను సరఫరా చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు జిల్లా...
















































