తుఫాన్లతో నష్టం: ఎన్డిఆర్ఎఫ్ నుంచి 5 రాష్ట్రాలకు రూ.1751.05 కోట్ల అదనపు సాయం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ 5 రాష్ట్రాలకు రూ.1751.05 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో...
ముంబయిలో ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజలకు కూడా లోకల్ ట్రైన్స్ లో అనుమతి
ముంబయి నగరంలో కీలక రవాణా వ్యవస్థ అయిన లోకల్ ట్రైన్స్ పై మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు కీలక నిర్ణయం ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుండి సాధారణ ప్రజలను కూడా లోకల్ ట్రైన్స్...
జ్ఞాపకాలను బంధించే బంధువులు, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ గురించి రచ్చ రవి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో స్టిల్ ఫోటోగ్రాఫర్స్ గురించి వివరించారు....
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాలి: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి సమీక్ష నిర్వహించారు. తోలి దశలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల కింద నిర్ధేశించుకున్న పోలవరం, నెల్లూరు బ్యారేజీ, సంగం...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు: వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో నాలుగుదశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్...
అంశాల స్వామికి పక్కా ఇల్లు నిర్మించి అందించండి, కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ ఆదేశం
నల్గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్రవారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా స్వామి...
దేశంలో శుక్రవారం ఉదయానికి దాదాపు 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 10,205 సెషన్స్ లో 5,72,060 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18855 కరోనా కేసులు, 163 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,855 కరోనా కేసులు, 163 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,20,048 కు, మరణాల సంఖ్య 1,54,010 కు చేరుకుంది. దేశంలో...
VIP’s Journey : ప్రముఖ నటుడు హర్షవర్ధన్ ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటుడు, రచయిత, డైరెక్టర్ హర్షవర్ధన్...
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు జైలు శిక్ష
బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు జైలు శిక్ష పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐదు సంవత్సరాల క్రితం బీఫ్ ఫెస్టివల్ వివాదంలో నమోదైన కేసులో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడాది జైలు...
















































