తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే 51997 మందికి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 69625 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. జనవరి 19, మంగళవారం నాడు ఒక్కరోజే మొత్తం 33 జిల్లాల్లో 894 కేంద్రాల్లో 51997 మందికి...
తెలంగాణలో మరో 267 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 19, మంగళవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,395 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చి వేసింది: సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన...
ఏపీలో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 19, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,245 కు చేరగా,...
చారిత్రక విజయంతో టీమిండియాకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1 తో గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రక విజయం నేపథ్యంలో జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానాను ప్రకటించింది....
భారత్ జట్టుకు అభినందనలు తెలిపిన పీఎం మోదీ, సీఎం కేసీఆర్, పలువురు క్రికెటర్లు
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసి నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకున్న భారత్ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విజయం సాధించిన భారత్ జట్టుకు ప్రధానమంత్రి...
షూటింగ్ కి మేలుకొలుపు: ప్రొడక్షన్ మేనేజర్స్ గురించి చెప్పిన రచ్చ రవి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రొడక్షన్ మేనేజర్స్ గురించి వివరించారు....
సోమనాథ్ ఆలయ ట్రస్ట్కు కొత్త ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రధాని మోదీ
గుజరాత్లోని గిర్-సోమనాథ్ జిల్లాలోని ప్రభాస్ పటాన్ పట్టణంలోగల ప్రపంచ ప్రఖ్యాత సోమనాథ్ ఆలయ ట్రస్ట్కు కొత్త ఛైర్మన్గా ప్రధాని నరేంద్ర మోదీ నియమితులయ్యారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ కు ఇప్పటికే ధర్మకర్తలలో ఒకరిగా...
గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు సిరిసిల్ల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 22 మంది విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు....
ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్, ముందుగా అమిత్ షాతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ...













































