భారత్ vs ఆస్ట్రేలియా: నాలుగో టెస్టులో చిరస్మరణ విజయంతో సిరీస్ భారత్ కైవసం
బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా బిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన...
కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ కీలక సూచనలు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణి విజయవంతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో అత్యవసర వినియోగానికై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం పొందిన తమ కొవాగ్జిన్ కరోనా...
నా బెస్ట్ రొమాంటిక్ అనుభవం : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “తన బెస్ట్ రొమాంటిక్ అనుభవం” గురించి వివరించారు. పొట్టిగా ఉన్నందుకు ఆత్మన్యూనత భావంతో ఎలా బాధపడేవారు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ప్రపంచమంతా బాగుంది,...
“పరాక్రమ దివాస్” గా నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి, కేంద్రం నిర్ణయం
నేతాజీ సుభాస్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23 వ తేదీని ప్రతి సంవత్సరం 'పరాక్రమ దివస్'గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశం కోసం ఎవరికీ లొంగని ఆత్మవిశ్వాసంతో నేతాజీ చేసిన నిస్వార్థ...
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు: కొత్తగా 10064 పాజిటివ్ కేసులు, 137 మరణాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 10,064 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో గత 7 నెలల్లోనే అతి తక్కువ రోజువారీ కరోనా కేసులు...
కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ దంపతులకు...
తెలంగాణలో రెండోరోజున 13666 మందికి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 335 కేంద్రాల్లో 13666 మందికి వ్యాక్సిన్ వేసినట్టు వైద్య ఆరోగ్య...
తెలంగాణలో కొత్తగా 256 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు 31,486 శాంపిల్స్ పరీక్షించగా 256 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,92,128 కి చేరింది. అలాగే...
కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహ పడొద్దు, పుకార్లు నమ్మవద్దు : మంత్రి తలసాని
ప్రపంచ దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయడంలో హైదరాబాద్ ప్రధాన భూమికగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదు కలెక్టరేట్ సమావేశ మందిరంలో...
ఏపీలో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 18, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,066 కు చేరుకుంది. ఆదివారం 9AM...














































