రేపు ఢిల్లీకి సీఎం జగన్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 19, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర...
రేపే సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 100 ఎఫ్ఆర్ఎల్ కు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. మంగళవారం...
యాంకర్ రవి మరియు లాస్యల ఇన్స్టాగ్రామ్ లైవ్ చిట్ చాట్
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ...
అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2, సూరత్ మెట్రో రైల్ కు భూమి పూజ చేసిన పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2 మరియు సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర...
ఫిబ్రవరి 1 నుంచి తరగతులు, తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి పత్రం తప్పనిసరి
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలు, కళాశాలలను సమర్ధవంతంగా నిర్వహించి...
ఏపీలో రెండ్రోజుల్లో 32144 మందికి కరోనా వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. రెండోరోజైన ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 13,036 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ముందుగా వ్యాక్సిన్ పంపిణి ప్రారంభమైన శనివారం...
మంత్రి కేటీఆర్ ను కలిసిన క్రికెటర్ హనుమ విహారి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కేటీఆర్ ను సోమవారం నాడు ప్రగతి భవన్ లో భారత క్రికెటర్ హనుమ విహారి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హనుమ విహారి ని...
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు, అగ్రనటుడు బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ, ఇతర...
మైండ్ ట్రాప్స్ పై డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మైండ్ ట్రాప్స్” అనే అంశం గురించి వివరించారు. మనకి తెలియకుండానే పెరిగిన వాతావరణం, పరిస్థితులను బట్టి మనకి మనం విధించుకునే...
విద్యాశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్ యాప్పై...












































