హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయతో సీఎం వైఎస్ జగన్ భేటీ
విజయవాడ పర్యటనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు సీఎం వైఎస్...
తెలంగాణకు చేరుకున్న కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్, 16 న పంపిణీకి అన్ని ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రానికి కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ చేరుకుంది. పూణే నుంచి ప్రత్యేక విమానంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ బాక్సులను శంషాబాద్ విమానశ్రయానికి తరలించారు. మొత్తం 3.72 లక్షల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నట్టు తెలుస్తుంది....
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, సింగిల్...
రాబోయే కొద్ది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యం: ప్రధాని మోదీ
కరోనా వ్యాక్సిన్ పంపిణి సన్నద్ధతపై సోమవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులుతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, జనవరి 16 నుండి ప్రపంచంలోనే...
రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలు, ఆయన భార్య మృతి
కేంద్ర రక్షణ, ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి...
తెలంగాణలో కొత్తగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 301 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 11, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,90,309 కి చేరినట్టు...
తెలంగాణ రాష్ట్రంలో 1,213 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు: సీఎం కేసీఆర్
జనవరి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే అవసరమైన వైద్య చికిత్స...
ఏపీలో 24 గంటల్లో 30933 కరోనా పరీక్షలు, 121 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,037 కు చేరుకుంది. గత 24 గంటల్లో 30933 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 121...
ధరణి పోర్టల్ లో అవసరమైన మార్పులు వారం రోజుల్లోగా చేయాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని, దీని కారణంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల...
ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక: వైస్సార్సీపీ అభ్యర్ధిగా పోతుల సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో...















































