మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం కొత్తగా 2,135 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 80,37,181 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 12 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,48,080 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 2,565 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 78,75,009 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 14,092 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జూలై 26, మంగళవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 8,29,73,037
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 80,37,181
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 78,75,009
- కరోనా రికవరీ రేటు – 97.98%
- యాక్టీవ్ కేసులు – 14,092
- జూలై 26న నమోదైన కేసులు – 2,135
- జూలై 26న డిశ్చార్జ్ అయినవారు – 2,565
- జూలై 26న నమోదైన మరణాలు – 12
- మొత్తం మరణాల సంఖ్య – 1,48,080
- కరోనా మరణాలు రేటు – 1.84%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY