శబరిమల అయ్యప్ప స్వామి భజన పాటలు
అమూల్య ఆడియోస్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తి మరియు భజన సంబంధిత పాటలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో 2 గంటలు పాటు నాన్స్టాప్ గా సాగే శబరిమల అయ్యప్ప...
ఏపీలో 24 గంటల్లో 61148 కరోనా పరీక్షలు నిర్వహించగా 338 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 31, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,286 కు చేరుకుంది. బుధవారం 9AM...
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31, గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు నగరంలోని సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో వాహనాల...
న్యూ ఇయర్ లో జియో గుడ్ న్యూస్, మళ్లీ అందుబాటులోకి ఉచిత వాయిస్ కాల్స్ సేవలు
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జనవరి 1, 2021 నుంచి తమ వినియోగదారులకు గతంలో లాగానే ఏ నెట్వర్క్ లకైనా ఉచిత వాయిస్...
Oh Womaniya : శ్రీముఖి టాక్ షో సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన 10 మంది మహిళలతో తోలి సీజన్ లో 10 ఎపిసోడ్స్...
ఏపీ సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నూతన సీఎస్...
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్తో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేసేందుకు నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రభుత్వ ఆయుష్మాన్...
కొత్తరకం కరోనా వైరస్ : దేశంలో ఇప్పటికి 25 మందికి పాజిటివ్
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (కొత్త యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. యునైటెడ్ కింగ్ డమ్ నుండి భారత్ కు వచ్చిన ప్రయాణికుల్లో బుధవారం నాటికీ వరకు...
లింగోజిగూడ బీజేపీ కార్పొరేటర్ రమేశ్ గౌడ్ మృతి
ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ కార్పోరేటర్ గా గెలుపొందిన ఆకుల రమేశ్ గౌడ్ గురువారం నాడు మృతి చెందారు. ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున విజయం...
నూతన సంవత్సరాన్ని ఆహ్వానించిన న్యూజిలాండ్
2020 వ సంవత్సరం నుంచి 2021 లోకి సరికొత్త ఆశలతో దేశ ప్రజలంతా మరికొద్ది గంటల్లో అడుగుపెట్టనున్నారు. 2021కి ఆత్మీయంగా స్వాగతం చెబుతూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కాగా...













































