కేంద్ర కేబినెట్ నిర్ణయాలు: స్పెక్ట్రమ్ వేలానికి ఆమోదం, చెరకు రైతులకు రూ.3500 కోట్లు రాయితీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్...
అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భగీరథ వాటర్ బాటిల్స్ ను ఉపయోగించేలా చూడాలి: స్మితా సభర్వాల్
మిషన్ భగీరథ నీటిని మాత్రమే తాగేలా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలను మరిన్ని రూపొందించాలని సిఏంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ అన్నారు. భగీరథ కంటే స్వచ్చమైన తాగునీరు ఇంకెక్కడా దొరకదన్నారు. ఎర్రమంజిల్ లోని మిషన్...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఎల్బీ నగర్ నియోజకవర్గం, వనస్థలిపురం పరిధిలోని జై భవాని నగర్లో రైతుబజార్ వద్ద పేదల కోసం రూ.28 కోట్లతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం నాడు రాష్ట్ర ఐటీ,...
దేశంలో 24 గంటల్లో కొత్తగా 26382 కరోనా కేసులు, 387 మరణాలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత కొన్ని రోజులుగా 30 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 400 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 26,382 కేసులు...
రిజిస్ట్రేషన్లపై ఏర్పడ్డ అవరోధాలను అతి తొందర్లోనే అధిగమిస్తాం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూములు రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం నాడు బిఆర్కే భవన్ లో భేటి అయింది. ఈ భేటీలో సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర రోడ్లు-భవనాలు,...
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కు...
రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి డిసెంబర్ 17తో ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా మంగళవారం నాడు విజయవాడలో అమరావతి జేఏసీ మహా పాదయాత్ర...
తెలంగాణలో కొత్తగా 536 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 52,057 శాంపిల్స్ పరీక్షించగా, 536 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,79,135 కి చేరింది. అలాగే...
ఏపీలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ఎన్ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ...
ఏపీలో కరోనా: మరో 500 పాజిటివ్ కేసులు, 5 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 15, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336...














































