పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదని కేంద్రప్రభుత్వం మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ముందుగా కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన...
9.48 లక్షల రైతులకు రూ.1252 కోట్ల బీమా పరిహారం : సీఎం వైఎస్ జగన్
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రైతాంగానికి భరోసానివ్వడంలో భాగంగా "వైఎస్ఆర్ పంటల బీమా" పథకాన్ని సీఎం వైఎస్ జగన్...
VIP’s Journey: ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేష్ ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేష్ ఇంటర్వ్యూ...
24 గంటల్లో 1617 కరోనా కేసులు, 41 మరణాలు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అయితే పాజిటివ్ కేసులు నమోదు తగ్గినప్పటికీ మరణాలు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15, మంగళవారం నాడు కూడా 1617 కరోనా...
అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలు, నర్సుకు తొలి టీకా
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అమెరికా బయోటెక్ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కు అమెరికా...
రజనీకాంత్ రాజకీయ పార్టీ పేరు, గుర్తుపై ఊహాగానాలు మొదలు
ప్రముఖ సినీనటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశంపై ఇటీవల కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నానని, పార్టీకి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31 వెల్లడించనున్నటు తెలిపారు....
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్: బోర్డు రద్దు చేసిన ఫీజులివే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త అందింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ కు సంబంధించి చెల్లించాల్సిన పలు రకాల ఫీజులను రద్దు చేస్తున్నట్టుగా ఏపీ...
ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి, సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో...
కోరిక-ప్రేమ-స్వార్ధంపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “అంతులేని కోరిక” అనే అంశం గురించి వివరించారు. కామ, క్రోధ, లోభా, మధ, మాత్సర్యం, అహం లను షడ్గుణ దరిద్రాలుగా పేర్కొన్నారు. ఇందులో...
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నాకు కోవిడ్-19...















































