సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశానికి గర్వకారణం – సీఎం కేసీఆర్
దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం నాడు...
దేశంలో పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో పెద్దస్థాయిలో వైఫై నెట్వర్క్ విస్తరణకు సంబంధించిన "పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్(పీఎం-వాణి)" పథకానికి బుధవారం నాడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా పబ్లిక్ డేటా ఆఫీసుల ద్వారా పబ్లిక్...
చికెన్ తందూరి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడం ఎలాగో చెప్పిన కౌశల్
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ "KAUSHAL MANDA'S LOOKS TV" ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
14 వ రోజుకి చేరిన రైతుల ఆందోళన, ప్రతిపాదనలు పంపిన కేంద్రప్రభుత్వం
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 14 వ రోజుకి చేరుకుంది. రైతు సంఘాల నేతలతో మంగళవారం రాత్రి కేంద్ర హోమ్ శాఖ...
దేశంలో కొత్తగా 32080 కరోనా కేసులు, 402 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 32080 పాజిటివ్ కేసులు, 402 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 97,35,850 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,41,360...
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన పార్థివ్ పటేల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా బుధవారం నాడు పార్థివ్ పటేల్ ప్రకటన చేశాడు. 17 సంవత్సరాల వయసులోనే 2002వ...
నేడు హైదరాబాద్ లో పర్యటించనున్న 80 దేశాల విదేశీ రాయబారులు, హైకమిషనర్లు
డిసెంబర్ 9, బుధవారం నాడు 80 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు మరియు హైకమిషనర్లు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది. ఈ పర్యటనలో విదేశీ రాయబారులు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 721 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 721 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 8, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,75,261 కి చేరినట్టు రాష్ట్ర...
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష, డిసెంబర్ 21 న ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు "వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష" కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 21 వ తేదీన ఈ కార్యక్రమం...
ఏపీలో కరోనా: మరో 551 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,72,839...













































