ఏపీలో కరోనా: మరో 551 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,72,839...
జియో 5జీ సేవలు 2021 ద్వితీయార్ధం నుంచి ప్రారంభం – ముకేశ్ అంబానీ
దేశంలో జియో 5జీ సేవలను 2021 ద్వితీయార్ధం నుంచి ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. మంగళవారం నాడు జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్-2020 లో...
24 గంటల్లో 3188 కరోనా కేసులు, 57 మరణాలు నమోదు
ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం నాడు ఢిల్లీలో కొత్తగా 3188 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 5,97,112 కు చేరగా, మరణాల సంఖ్య...
కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం: మంత్రి కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని, వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు....
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, కీలక నటీనటులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, రాజకీయ నేత శరత్ కుమార్ కి కూడా కరోనా...
ఆస్ట్రేలియా vs భారత్: మూడో టీ20లో గెలిచి క్లీన్స్వీప్ తప్పించుకున్న ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలిరెండు టీ20 లు గెలిచి సిరీస్ దక్కించుకున్న భారత్ జట్టు మూడో టీ20లో చివరిదాకా పోరాడి ఓడిపోయింది. సిడ్నీ వేదికగా మంగళవారం నాడు...
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్ 10 వరకు స్టే పొడిగింపు
రాష్ట్రంలో ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ను తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 10 వరకు పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను సవాల్...
తెలంగాణలో డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు పంపిణీ
రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం...
కరోనా వ్యాక్సిన్ పై మరో ముందడుగు, అత్యవసర వినియోగం కోసం భారత్ బయోటెక్ దరఖాస్తు
భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్” పేరుతో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ సోమవారం నాడు డ్రగ్ కంట్రోలర్...
మనిషిని బాధించే అతి పెద్ద దెయ్యం ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మనిషిని బాధించే అతి పెద్ద దెయ్యం” అనే అంశం గురించి వివరించారు. మనిషిని బాధపెట్టే అతి పెద్ద దెయ్యం తాపత్రయం అని చెప్పారు....













































