నేడు హైదరాబాద్ లో పర్యటించనున్న 80 దేశాల విదేశీ రాయబారులు, హైకమిషనర్లు
డిసెంబర్ 9, బుధవారం నాడు 80 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు మరియు హైకమిషనర్లు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది. ఈ పర్యటనలో విదేశీ రాయబారులు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 721 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 721 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 8, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,75,261 కి చేరినట్టు రాష్ట్ర...
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష, డిసెంబర్ 21 న ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు "వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష" కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 21 వ తేదీన ఈ కార్యక్రమం...
ఏపీలో కరోనా: మరో 551 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,72,839...
జియో 5జీ సేవలు 2021 ద్వితీయార్ధం నుంచి ప్రారంభం – ముకేశ్ అంబానీ
దేశంలో జియో 5జీ సేవలను 2021 ద్వితీయార్ధం నుంచి ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. మంగళవారం నాడు జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్-2020 లో...
24 గంటల్లో 3188 కరోనా కేసులు, 57 మరణాలు నమోదు
ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం నాడు ఢిల్లీలో కొత్తగా 3188 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 5,97,112 కు చేరగా, మరణాల సంఖ్య...
కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం: మంత్రి కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని, వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు....
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, కీలక నటీనటులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, రాజకీయ నేత శరత్ కుమార్ కి కూడా కరోనా...
ఆస్ట్రేలియా vs భారత్: మూడో టీ20లో గెలిచి క్లీన్స్వీప్ తప్పించుకున్న ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలిరెండు టీ20 లు గెలిచి సిరీస్ దక్కించుకున్న భారత్ జట్టు మూడో టీ20లో చివరిదాకా పోరాడి ఓడిపోయింది. సిడ్నీ వేదికగా మంగళవారం నాడు...
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్ 10 వరకు స్టే పొడిగింపు
రాష్ట్రంలో ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ను తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 10 వరకు పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను సవాల్...














































