కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 1, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల 94,31,691 కు, మరణాల సంఖ్య 1,37,139 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
ఏపీలో 24 గంటల్లో 40728 కరోనా పరీక్షలు, 381 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. నవంబర్ 30, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,68,064 కు, మరణాల సంఖ్య 6992...
కరోనాపై మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ?
భారత్ లో సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,31,691 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,37,139 కి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర...
24 గంటల్లో 3837 కరోనా కేసులు, 80 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో శుక్రవారం నాడు 3837 కరోనా కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,23,896 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 47,151 కు పెరిగింది....
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన, షెడ్యూల్ ఇదే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుపాన్ మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలు...
రాములమ్మ వీడియో సాంగ్ – సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “రాములమ్మ” అనే సూపర్...
రజనీ మక్కళ్ మండ్రం సెక్రెటరీలతో భేటీ, వీలైనంత త్వరగా నిర్ణయం: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాడులో కీలక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆయన పార్టీ ప్రకటన, రాజకీయ ప్రవేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల రజనీ...
కరోనా వ్యాక్సిన్ నిల్వ, రవాణాపై సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలి : రాజీవ్ గౌభా
కోవిడ్-19 మహమ్మారి నివారణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, త్వరలో అందుబాటులోకి రానున్న కోవిడ్ వ్యాక్సిన్ పై రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఏర్పాట్లు, తదితర అంశాలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌభా అన్ని...
రేపు గ్రేటర్ పోలింగ్ కు సర్వం సిద్ధం, మాస్కు తప్పనిసరి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు రేపు జరగనున్న పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 150 డివిజన్లకు గానూ 9101 పోలింగ్...
కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కన్నుమూత
కరోనా మహమ్మారి వలన దేశంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి(59) కూడా కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత నెలలో కరోనా పాజిటివ్...












































