జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్ పక్రియ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ పక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అలాగే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద...
దేశంలో కరోనా రికవరీ రేటు 93.94 శాతం, మరణాల రేటు 1.45 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రెండ్రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 31,118 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 1,...
జీహెచ్ఎంసీ పోలింగ్ : మధ్యాహ్నం 4 గంటల వరకు 29.76 % పోలింగ్
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కోనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు 29.76% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, కరోనా బాధితులు సాయంత్రం 5...
బిఎస్ఎఫ్ 56 వ రైజింగ్ డే, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) 56వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా బిఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘బిఎస్ఎఫ్...
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ : మధ్యాహ్నం 1 గంట వరకు 18.20 % పోలింగ్ నమోదు
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కొద్దిగా మందకొడిగా సాగిన పోలింగ్ క్రమంగా ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు 18.20...
తెలంగాణలో మరో 502 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు 46,597 శాంపిల్స్ పరీక్షించగా, 502 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,70,318 కి చేరింది....
టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత
టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం నోముల నర్సింహయ్య తీవ్ర అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యులు అపోలో...
గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నగరంలోని 150 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం, 9 గంటల వరకు 3.10 % పోలింగ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. నగరంలోని 150 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక కరోనా బాధితులు...
కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 1, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల 94,31,691 కు, మరణాల సంఖ్య 1,37,139 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...














































