జనవరి 1 నుంచి ఇంటింటికి నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరా, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
మెట్రోలో ప్రయాణించిన జనసేనాని పవన్ కళ్యాణ్, తోటి ప్రయాణికులతో సంభాషణ
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్...
“అరవింద సమేత వీర రాఘవ” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...
నేడే ముంబయి, ఢిల్లీ మధ్య క్వాలిఫయర్-1, గెలిస్తే ఆరోసారి ఫైనల్ కు వెళ్లనున్న ముంబయి
యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ ప్లే ఆప్స్ దశకు చేరుకుంది. ఫ్లేఆఫ్స్ లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, సన్ రైజర్స్...
భారత్ చేరుకున్న మరో మూడు ‘రఫేల్’ యుద్ధ విమానాలు
భారత్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు దోహదపడే రఫేల్ యుద్ధవిమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్ లో భాగంగా భారత్ చేరుకున్న 5 రఫేల్ విమానాలను...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.600 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తుంది. ఇప్పటికే దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కావోస్తుండగా, ఇటీవలే...
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. పెద్దపల్లి జిల్లా మంథని...
అమెరికా ఎన్నికలు: 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్, కోర్టును ఆశ్రయించిన ట్రంప్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పక్రియ ఇంకా కొనసాగుతుంది. అధ్యక్ష పీఠం కోసం 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉండగా, డెమోక్రటిక్ పార్టీ...
ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని ఒకటో బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు...
ఆ రాష్ట్రంలో రేపటి నుంచే సినిమా థియేటర్స్ ఓపెన్
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్, మల్టిఫ్లెక్సులు మూతపడిన సంగతి తెలిసిందే. అన్లాక్ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా 50 సీటింగ్ సామర్థ్యంతో అక్టోబర్ 15 నుంచే సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతి...















































