దేశంలో 84 లక్షలు దాటిన కరోనా కేసులు, లక్ష 24 వేలకు పైగా మరణాలు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84 లక్షలు దాటింది. నవంబర్ 6, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 84,11,724 కు, మరణాల సంఖ్య 1,24,985 కు చేరుకుంది....
తెలంగాణలో రూ.20,761 కోట్లతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మల్టీ డేటా సెంటర్లు, కేటిఆర్ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పెట్టుబడికి సంబంధించి శుక్రవారం నాడు ప్రకటన చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11:30...
తెలంగాణలో కొత్తగా 1602 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1602 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 5, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,47,284 కి చేరినట్టు...
ధరణి పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉంది: సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో నూతన రెవెన్యూ విధానంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ ను ఇప్పటి వరకు 5.84 లక్షల మంది తిలకించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేశారు....
ఏపీలో కరోనా: మరో 2745 పాజిటివ్ కేసులు, 13 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2745 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 5, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,35,953...
దేశంలో కరోనా రికవరీ రేటు 92.20 శాతం, మరణాల రేటు 1.49 శాతం
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 50210 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 5, గురువారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 83,64,086 కు చేరుకుంది....
ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీని అభినందించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన ఓ అంబులెన్స్ కు పరిగెడుతూ దారి చూపించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాబ్జీ అంబులెన్స్ ముందు పరిగెత్తి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ...
ఒకేరోజులో 5246 కరోనా పాజిటివ్ కేసులు, 117 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇటీవల పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 5, గురువారం నాడు కూడా కొత్తగా 5246 పాజిటివ్ కేసులు, 117...
తెలంగాణ సీఎం సహాయనిధికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ రూ.5 కోట్ల విరాళం
ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలు వలన పెద్దఎత్తున నష్టం జరిగిన సంగతి తెలిసిందే. నగరంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు పలు సంస్థలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముందుకొచ్చి...
ముఖ్యమైన పెట్టుబడిపై రేపు ప్రకటన చేయనున్న మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ అనుకూల విధానాలతో ఎన్నో సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతూ, గొప్ప అభివృద్ధి దిశగా...















































