గ్రేటర్ హైదరాబాద్ జనరల్ బస్ పాస్ ప్రయాణికులకు శుభవార్త
కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మార్చిలో నిలిచిపోయిన ఆర్టీసీ సిటీ బస్సుల సేవలను సెప్టెంబర్ 25 వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ సమయంలో సిటీ...
కనకదుర్గ ఫ్లైఓవర్ పై పగటి సమయంలో భారీ వాహనాల రాకపోకలు నిషేధం
విజయవాడ నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్ ను అక్టోబర్ 16 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంయుక్తంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.502...
ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ హామీ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదు: ఈసీ
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ హామీని ప్రజలు ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే దేశంలో...
రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్
రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో ఎక్కడా లేని రైతు వేదికలను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణాలు దాదాపుగా...
తెలంగాణలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు
తెలంగాణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. రాష్ట్రంలో అనధికార ఫ్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ముందుగా అక్టోబర్ 15...
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏక్తా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని కేవాడియాలో గల ఐక్యతా విగ్రహం...
నేడు జనగామలో రైతువేదికను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికను ప్రారంభించనున్నారు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని కూడా సీఎం...
తెలంగాణలో మరో 1445 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1445 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 30, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,38,632 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
రెండో వేవ్ కరోనా ప్రభావంతో ఫ్రాన్స్ లో మరోసారి లాక్డౌన్
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్రాన్స్ తో పాటుగా మరికొన్ని దేశాల్లో రెండో వేవ్ కరోనా వైరస్ సంక్రమణ మొదలైంది. ఈ నేపథ్యంలో రెండో వేవ్ తీవ్రత...
ఏపీలో కరోనా: మరో 2866 పాజిటివ్ కేసులు, 17 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 30, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,565 కు, మరణాల సంఖ్య 6676 కు చేరుకుంది. గత 24 గంటల్లో...















































