ఏపీలో కరోనా నుంచి కోలుకున్న 7 లక్షల 92 వేలకు పైగా బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7 లక్షల 92 వేలు దాటింది. కొత్తగా 3708 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 2783 పాజిటివ్ కేసులు, 14 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2783 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 31, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,23,348...
ఒడిశా లోని కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కంటైన్మెంట్ జోన్లలో కరోనా వైరస్ లాక్డౌన్ ను నవంబర్ 30 వరకు పొడిగించినట్టు నవీన్ పట్నాయక్...
దేశంలో కరోనా నుంచి 74 లక్షలమందికి పైగా రికవరీ, రికవరీ రేటు 91.34 శాతం
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 48268 కేసులు, 551 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 31, శనివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య...
ప్రైవేట్ విద్యాసంస్థలు 30 శాతం ట్యూషన్ ఫీజు తగ్గించాలి, ఏపీ ప్రభుత్వం ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు. కాలేజీల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ట్యూషన్ ఫీజుపై కూడా ప్రభుత్వం...
24 గంటల్లో 5548 కరోనా కేసులు, 74 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 31, శనివారం నాడు కూడా 5548 కరోనా కేసులు, 74 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,78,406...
ఏపీలో అక్టోబర్ నెలలో పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. అక్టోబర్ నెలలో కొత్తగా 1270 ఆరోగ్య పింఛన్లు, 63610 ఇతర పింఛన్లు కలిపి మొత్తం 64880 మందికి కొత్తగా...
హీరోయిన్ ఈషా రెబ్బాతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా తో నిర్వహించిన...
తొలి జేమ్స్బాండ్ పాత్రధారి సీన్ కానరీ మృతి
లెజెండరీ స్కాటిష్ నటుడు, జేమ్స్బాండ్ పాత్రధారి సీన్ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. 1962 లో మొదటి బాండ్ చిత్రమైన "డాక్టర్ నో" లో తొలిసారిగా జేమ్స్ బాండ్ పాత్రను...
నిరూపిస్తే నిమిషంలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రైతు...















































