హైదరాబాద్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, పదిరోజుల పాటు కొనసాగింపు
హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదలు వలన పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తను, బురదను తొలగించడానికి 737 ప్రత్యేక వాహనాలను, అదనంగా పనిచేసే సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలను జీహెచ్ఎంసీ...
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన 5 దేశాలు ఇవే …
ప్రపంచంలోని పలుదేశాల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. తాజాగా అన్ని దేశాల్లో కలిపి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4.5 కోట్లు (4,50,75,642) దాటింది....
తమిళనాడులో 7 లక్షల 22 వేలు దాటిన కరోనా కేసులు, 11 వేలకు పైగా మరణాలు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే కరోనా మరణాల సంఖ్య 11 వేలు దాటింది. శుక్రవారం నాడు కొత్తగా 2608 కరోనా పాజిటివ్ కేసులు, 38...
టర్కీ, గ్రీస్లో భారీ భూకంపం, రెక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రత
టర్కీ, గ్రీస్ దేశాలలో శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదైనట్టు వెల్లడించారు. ముఖ్యంగా పశ్చిమ టర్కీలోని ఇజ్మిర్ నగరంలో పలు భవనాలు...
దేశంలో కరోనా రికవరీ రేటు 91.15 శాతం, కొత్తగా 57386 మంది రికవరీ
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 30, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,88,851 కు, మరణాల సంఖ్య 1,21,090 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
సెట్ అసిస్టెంట్స్ కష్టం ఎంత గొప్పదో వివరించిన రచ్చ రవి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమా నిర్మాణంలో కీలకమైన అందమైన...
తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మార్చబోతున్నాం: మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో 2020-2030 సమయానికి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) నూతన పాలసీని గురువారం నాడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్లో...
దుబ్బాకలో త్రిముఖ పోరు: టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముమ్మర ప్రచారం
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు ప్రచార గడువు నవంబర్ 1 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ...
తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ సంస్థ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం తలపెట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా నిర్మించే సచివాలయ భవన సముదాయం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపచేసే విధంగా రూపొందాలని, అదే సందర్భంలో రాష్ట్ర పరిపాలనా...
ఏపీలో ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు నవంబర్ 6 వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇంటర్మీయట్ ప్రవేశాలను ఆన్లైన్ విధానం ద్వారా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ప్రవేశాల కోసం అక్టోబర్ 21 నుంచి అక్టోబర్...














































