భారత్ కు షాక్, టీ20లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో బంగ్లాదేశ్ జట్టు శుభారంభం చేసింది. నవంబర్ 3, ఆదివారం నాడు జరిగిన మొదటి టీ20లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన...
శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎంపిక
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటు పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ, శివసేనలలో ఏ పార్టీ దక్కించుకుంటుందనే ఉత్కంఠ నెలకుంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం...
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తో చర్చిస్తా – పవన్ కళ్యాణ్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 27 రోజులుగా సమ్మెను నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో సమ్మె రోజు రోజుకి మరింత ఉధృతంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల...
తొలిసారిగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించబోతున్నారు....
ఇంటర్వ్యూలో ఈ 10 టిప్స్ పాటించండి, విజయం మీదే
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్, సైకాలజిస్టు శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్గుప్తా కన్నుమూత
సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గురుదాస్ దాస్గుప్తా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన గుండె, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారు. కోల్కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
ఉక్కు మనిషి సర్దార్ పటేల్కు నివాళులు అర్పించిన మోదీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏక్తా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. అనంతరం అక్కడ...
ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ వర్థంతిని పురస్కరించుకొని శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని...
నవంబర్ 2న తెలంగాణ మంత్రివర్గం భేటీ
నవంబర్ 2 శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో మంత్రివర్గం భేటీ కాబోతుంది. రాష్టంలో...
నేటి నుంచే కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్
అక్టోబర్ 31, 2019 గురువారం నాడు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (యుటిలు) విభజించబడింది. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం బుధవారం అర్ధరాత్రి నుండే అమల్లోకి వచ్చింది....
















































