గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీన అంశంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాల్సి ఉందని పౌరులు విపరీతంగా అభిప్రాయపడిన వార్తా నివేదికలను ఈరోజు నేను చదివాను. ఆ అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేం అనుకుంటున్నారు? ” అంటూ ప్రజలు అభిప్రాయాలు వెల్లడించాలంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read a couple is news reports today where citizens overwhelmingly opined that Secunderabad Cantonment Board has to be merged in GHMC
I am in agreement too. What do you guys say?
— KTR (@KTRTRS) September 22, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ