సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత
సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. అక్టోబర్ 30, బుధవారం నాడు ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఫిలింనగర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11:45 గంటల సమయంలో తుది...
టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించిన మరో ఆరు జట్లు
వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్కు మరో ఆరు జట్లు అర్హత సాధించాయి. ముందుగానే క్వాలిఫయింగ్ టోర్నీలో విజయం సాధించి పపుహ న్యూగినియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు టీ20...
కీలక పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 30, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
ఏపీఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, అక్టోబర్ 30 బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన...
సరూర్నగర్ లో మొదలైన ‘సకల జనభేరి’ సభ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 26 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 30, బుధవారం...
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మునిసిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అక్టోబర్ 30, బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. కేంద్ర సెక్రటేరియట్ సౌత్బ్లాక్లో రాజ్నాథ్...
రాష్ట్రంలో ఇసుక కొరతపై నారా లోకేష్ దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. ఇటీవల ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల పనులు లేక ఆత్మహత్యకు పాల్పడడంతో ఇసుక కొరత సమస్యపై టీడీపీ పార్టీ...
‘వన్ ప్లస్’ మొబైల్ కంపెనీ చరిత్ర
2013 లో మొదలుపెట్టి, 2015 నాటికీ అప్పటివరకు టాప్ లో ఉన్న ఆపిల్, శాంసంగ్ మొబైల్ కంపెనీలకు దీటుగా ఎదిగిన మరో మొబైల్ కంపెనీ 'వన్ ప్లస్'. మార్కెట్ లోకి వచ్చిన నాటి...
ఏపీలో ఇసుక వారోత్సవాల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, నిరసనలతో వారి గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజులపాటు అధికారులు...
నేడు సమావేశం కానున్న ఏపీ మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నెలలో ఇప్పటికే 16వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి పలు...













































