సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, అక్టోబర్ 10 గురువారం నాడు తనపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో సూరత్ లోని మేజిస్ట్రియల్ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. కొన్ని...
‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10, గురువారం నాడు 'వైఎస్సార్ కంటి వెలుగు' పథకాన్ని ప్రారంభించారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో పాల్గొని...
ఆరో రోజు కొనసాగుతున్న టిఎస్ఆర్టీసీ సమ్మె
తెలంగాణలో ఆరవరోజు కూడ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్న డిపోల ముందు, మద్దతుగా వచ్చిన రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా...
విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం జిల్లాకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు....
అధిక చార్జీలు తీసుకుంటే చర్యలు తప్పవు
తెలంగాణలో ఆరవరోజు కూడ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్టోబర్ 9, బుధవారం నాడు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్...
దక్షిణాఫ్రికా భారత్ రెండో టెస్ట్: విహారి అవుట్ , ఉమేష్ ఇన్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై భారత జట్టు ఆడే మూడు టెస్టుల సిరీస్ లో రెండో టెస్టు పుణెలోని ఎంసీఏ వేదికగా నేడు ప్రారంభమైంది....
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఐఏఎస్ అధికారులను బదిలీలు చేయడంతో పాటు వారికీ కొత్త పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్కు...
దీపావళి కానుకగా ఉద్యోగులకు 5% డీఏ పెంచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందింది. దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు 5% డియర్నెస్ అలవెన్స్(డీఏ) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని...
ప్రభుత్వం వినకపోతే తెలంగాణ బంద్కు పిలుపునిస్తాం – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఐదవరోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆర్టీసీ జేఏసీ నాయకులు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీలను, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులను జేఏసీ...
మంగళగిరి కోర్టులో హాజరైన కోడెల శివరామ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్, అక్టోబర్ 9 బుధవారం నాడు మంగళగిరి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫర్నీచర్ కు...















































