శ్రీశాంత్ పై నిషేధం తగ్గించిన బీసీసీఐ
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినందుకు శ్రీశాంత్ తో పాటు అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లపై 2013 లో బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించిన...
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు కృష్ణా నది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపుకు గురైన గీతా నగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామా నగర్ లో...
కలెక్టర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. పంచాయితీ చట్టం, కొత్తగా రూపొందించి ఆమోదించిన పురపాలక చట్టం అమలు, గ్రామాలలో 60...
ఎట్టకేలకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ
కర్ణాటకలో గతనెలలో జరిగిన నాటకీయ పరిణామాల తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. పదిహేడు మంది సభ్యులకు తన కేబినెట్ లో స్థానం కల్పించారు. ఈ మేరకు...
ఎపిసోడ్ 30( ఆగస్టు 19) హైలైట్స్: నామినేషన్ పక్రియ- ఏడ్చినా బాబా భాస్కర్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
తెలంగాణ, ఏపీలలో ఏకగ్రీవంగా ఎన్నికైనా ఎమ్మెల్సీలు
మాజీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఆయన ఒక్కరు మాత్రమే బరిలో ఉండడంతో ఆగస్టు 19న ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. శాసనసభ కార్యదర్శి...
శ్రీశైలం: దుకాణాల వేలం రద్దు
శ్రీశైలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, మంగళవారం నాడు చలో శ్రీశైలం కార్యక్రమానికి హిందూ సంఘాలు పిలుపునివ్వడంతో ఆలయ సమీపంలో పోలీసులు భారీఎత్తున మోహరించారు. లలితాంబిక దుకాణ సముదాయంలో వేలం పాటలో హిందూయేతర వ్యాపారస్తులకు,...
చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ప్రయోగించిన 29 రోజుల తరువాత చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి చేరింది. మంగళవారం...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీకి చేరువలో స్మిత్
గతంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ సుదీర్ఘ కాలం పాటు నెం.1 స్థానంలో ఉన్నాడు. అయితే బాల్ టాంపరింగ్ కారణంగా అనుకోని పరిస్థితుల్లో నిషేధం ఎదురుకుని...
మోడీ తీసుకున్న మూడు నిర్ణయాలను స్వాగతించిన చిదంబరం
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో మోడీ వివరించిన మూడు నూతన విధానాలను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం స్వాగతించారు. ప్రధాని...
















































