పశుగ్రాసం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కి బెయిలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీ హైకోర్టు శుక్రవారం,జూలై 12 న బెయిల్ మంజూరు చేసింది. పశుగ్రాసం కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కు చాలా...
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, నిరుద్యోగ సమస్య పై మరింత దృష్టి సారించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ప్రకటించారు. అందులో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించి ఖాళీలను గుర్తించి, వాటి...
జూలై 18, 19 వ తేదీల్లో తెలంగాణ ప్రత్యేక శాసనసభ సమావేశాలు
తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త అర్బన్,రూరల్, రెవిన్యూ పాలసీల రూపకల్పన పై మూడు రోజులుగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. నూతన అర్బన్ పాలసీ లో భాగంగా నూతన...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని త్వరగా నియమించాలన్న జ్యోతిరాదిత్య సింధియా
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) మాజీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా, జూలై 11 న భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సి) తదుపరి అధ్యక్షుడిని త్వరగా నిర్ణయించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ...
ఏపీ బడ్జెట్ 2019-20 హైలైట్స్
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల...
మెగాస్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్?
సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని త్వరలో షూటింగ్ కి సిద్దమవుతుంది....
రాజీనామాలపై వెంటనే నిర్ణయం తీసుకోలేనన్న కర్ణాటక స్పీకర్
ముంబయి నుంచి వచ్చి మళ్ళీ రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలు
స్పీకర్ ఒక్కొక్కరిని విచారించే అవకాశం
విధాన సభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నీలదీస్తామంటున్న బిజెపి ఎమ్మెల్యేలు
కర్ణాటక రాజకీయ సంక్షోభంలో ఇంకా మలుపులు...
సెమీస్ లో ఓడిన ఆసీస్, 1992 తర్వాత ఫైనల్ కి చేరుకున్న ఇంగ్లాండ్
క్రికెట్ ప్రపంచకప్ 2019 లో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ లో అతిధ్య ఇంగ్లాండ్ తో, ఆస్ట్రేలియా జట్టు తలపడింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్...
ఏసీబీ కి పట్టుబడిన తెలంగాణ మహిళ తహసీల్దార్
అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్యను అరెస్ట్ చేసారు. కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఒక రైతు నుండి లంచము తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నేరుగా...
మునిసిపల్ ఎన్నికల పై కెటిఆర్ కసరత్తు
ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగి రెడ్డి, జూలై 14 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని, ఈసీ అప్పటి కల్లా సన్నద్ధం అవుతుందని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో...












































