విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు.. భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్లోకి ఆగంతకులు చొరబడి టియర్ గ్యాస్ లీక్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉభయ సభలను ఈ ఘటన కుదిపేస్తోంది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ...
గెలుపే లక్ష్యంగా.. చంద్రబాబు దంపతుల ప్రత్యేక యాగాలు
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అధికార వైసీపీని గద్దె దించేందుకు జనసేనతో పొత్తు...
మళ్లీ 2303లోనే అరుదైన సందర్భం
అంతరిక్ష చరిత్రలో డిసెంబర్ 22, డిసెంబర్ 23న అద్భుతం ఆవిష్కృతం అవుతోంది. ఇలాంటి సందర్భం కోసమే అంతరిక్ష పరిశోధకులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తోన్నారు. 1903 డిసెంబర్ 23వ తేదీ తరువాత మళ్లీ...
ప్రజాస్వామ్య పాలనలేని చైనాతో భారత్ను పోల్చడం సరికాదు: మోడీ
ఆర్థిక వృద్ధిలో భారత్ను కొందరు చైనాతో పోల్చడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తప్పు పట్టారు. తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థిక వృద్ధిలో భారత్ను చైనాతో పోల్చడం సరికాదని మోడీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ను...
షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను బరిలోకి దించే యోచనలో జగన్
తెలంగాణలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ గద్దె దిగిపోయింది. అయితే ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. రెండోసారి...
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు
ఉత్తర్ ప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో శరవేగంగా మహాఘట్టానికి నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. దీంతో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 2024 జనవరి...
రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయేల్
భారత్కు 15 ఆగష్టు 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. 1950లోనే సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. 26 జనవరి 1950న గణతంత్ర దేశంగా భారత్ అవతరించింది. అప్పటి నుంచి ప్రతీ భారతీయుడు జనవరి 26న గణతంత్ర...
బైక్ పార్శిల్ విషయంలో ఇవి తెలుసుకోండి
ఊరిలోనే, ఇంకెక్కడో ఉన్న బైక్ను ఎక్కువ దూరం బైక్లను మనం ఉన్న చోటుకు తీసుకెళ్లడం కాస్త కష్టమే. ప్రైవేట్ పార్శిల్ కంపెనీల ద్వారా పంపుదామంటే చాలా ఖర్చు అవుతుంది. అయితే ట్రైన్లో బైక్లను...
ధైర్యంగా నీ సమస్యని ఎదుర్కో మిత్రమా?.. యండమూరి వీరేంద్రనాథ్
యండమూరి వీరేంద్రనాథ్ మోటివేషనల్ వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా ‘ధైర్యంగా నీ సమస్యని ఎదుర్కో మిత్రమా?’ అనే అంశంపై విశ్లేషణ చేశారు. సమస్యలు ఎదురైనప్పుడు బయపడకుండా.....
పల్లెటూరిలో ఒకరోజు.. యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్యామల. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు యూబ్యూబ్లో జనాలకు ఉపయోగ పడే వీడియోలు చేసి...



































