ఆర్బీఐ రూల్ ఏం చెబుతోంది?
చాలా సార్లు ఎటువంటి కారణం లేకుండానే మన ఖాతా నుంచి బ్యాంకులు డబ్బును కట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అకౌంట్ మైనస్గా మారుతుంది. దీంతో ఆ అకౌంట్ను క్లోజ్ చేసుకోవడం తప్ప కస్టమర్కు...
ఆ పనులకు డెడ్ లైన్ దగ్గర కొస్తుంది ..త్వరపడండి..
డిసెంబర్ 31లోగా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయని.. అవి కచ్చితంగా పూర్తి చేయాలని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ పనులకు డబ్బుకు లింకుండటంతో.. గడువులోగా ఆ పనులు పూర్తి చేసుకోవాలని.....
సంతానం లేని వాళ్లకు సంతానాన్నిఇచ్చే సీతమ్మ
చిన్నప్పటి నుంచి రామాయణాన్ని వింటూ, చదువుతూ పెరిగిన వాళ్లే చాలామంది ఉంటారు. సీతారాముల కళ్యాణం, ఆ తర్వాత 14 ఏళ్లు వనవాసం, శ్రీరాముని పట్టాభిషేకం ,రాముడు సీతను అడవులకు పంపడం, అక్కడ వాల్మీకి...
బండి సంజయ్ను వెంటాడుతున్న అసమ్మతి
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు బండి సంజయ్. అసలు రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీని మార్చేశారు. కానీ ఎప్పుడైతే...
పిఠాపురం, పాలకొల్లులో ఏదొక నియోజకవర్గం నుంచి పోటీ
ప్రముఖ నిర్మాత, ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్లో అల్లు అరవింద్తో పాటు పలు చిత్రాలు నిర్మించిన బన్నీ వాసు.. చాలామందికి సుపరిచితమే. బన్నీ వాసు అసలు పేరు ఉదయ శ్రీనివాస్ అన్న...
పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి ఆ ముగ్గురు పోటీ..?
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందితే.. తెలంగాణలో కాంగ్రెస్, మిజోరాంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ విజయం సాధించాయి. అయితే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలవేడి తగ్గినప్పటికీ.. తెలంగాణలో...
ఓడిపోయినా మంత్రి కావాలని..!
కొలువుదీరిన కొద్ది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా పాలనను సాగిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆది నుంచీ స్పీడుగానే దూసుకెళ్తున్నారు. ఓవైపు ప్రభుత్వ పాలన.. మరోవైపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు...
మోడీకి పోటీగా ఆ ఇద్దరు నేతలు..?
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ.. దేశవ్యాప్తంగా రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ఇండియా కూటమి తహతహలాడుతోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా...
ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది ఆ ధ్యానం ఎందుకు చేస్తారు?
ఢిల్లీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిసెంబర్ 20న విపాసన ధ్యానం కోర్సుకు బయల్దేరారు. బుధవారం నుంచి పది రోజుల పాటు కేజ్రీవాల్ విపాసన ధ్యానం కోర్సు చేయనున్నారు. ...
కాఫీ బ్యాడ్జింగ్తో బాసుల్లో గుబులు
ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ను రద్దు చేసేసాయి. ఆఫీసుకు రావాలని పిలుపు నివ్వడంతో.. మూడేళ్లుగా ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్న తమను .. ఆఫీసులో పని...



































