వైసీపీ ఫస్ట్ లిస్ట్ రెడీ.. మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాలు
ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. దసరా వేళ తొలి జాబితా విడుదలకు ఛాన్స్ కనిపిస్తోంది. మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది....
యూఎస్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు అండగా ఏపీ ఎన్ఆర్టీఎస్
యూఎస్ నుంచి డీపోర్టు అయిన విద్యార్థులకు ఏపీ ఎన్ఆర్టీఎస్ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఏపీ ఎన్ఆర్టీఎస్ సంప్రదించాలని అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. అమెరికా నుంచి కొంత మంది విద్యార్థులు...
తొలిసారి లోక్సభ బరిలో ప్రియాంక గాంధీ..
వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారనే దానిపై క్రమంగా స్పష్టత వస్తోంది. ఇప్పటికే యూపీ కాంగ్రెస్ ఛీఫ్గా...
మరో వందేభారత్ సిద్దం.. ఏడు గంటల్లో భాగ్యనగరం నుంచి బెంగళూరుకు
తెలుగు రాష్ట్రాల్లో మూడో వందేభారత్ పట్టాలెక్కనుంది. రెండు ఐటీ సిటీల మధ్య వందేభారత్ కోసం చాలా రోజలుగా ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారైంది. ట్రయిల్ రన్ పూర్తయింది....
టీ తాగితే మైండ్ ఫ్రెష్-రాహుల్ గెలిస్తే దేశం ఫ్రెష్.. టీ స్టాల్ స్లోగన్
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీపై దేశవ్యాప్తంగా మళ్లీ క్రేజ్ పెరుగుతోంది. గతంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ సమయంలో...
వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..?
ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికపైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో సీట్లు దక్కే అవకాశం లేని వారి సేవలను...
గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులకు ఊరట.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య వారధిగా పనిచేస్తున్నాయి. ఇందులో ప్రతీ సచివాలయంలోనూ వివిధ విభాగాల వారీగా...
వచ్చే ఎన్నికల్లో గులాబీ బాస్ వ్యూహం పనిచేస్తుందా..?
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రత్యర్థులను బురిడీ కొట్టించడానికి సీఎం కేసీఆర్ కొత్తకొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తాము బలపడడం కన్నా.. ప్రత్యర్థిని బలహీనపరచడమే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది....
కారెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటూ వార్తలు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది రాజకీయ పరిణామాలు వేగంగా మారుతోన్నాయి. నేతలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు గోడలు దూకుతున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి...
తెలంగాణలో హోరాహోరీ పోరు.. ఎవరికి ఎన్ని సీట్లు..?
తెలంగాణలో మరి కొద్ది రోజులు ఎన్నికలు జరగనున్నాయి. గెలుపుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హ్యాట్రిక్ సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ వ్యూహం. బలం చాటాలనేది...













































