తెలంగాణ వ్యాప్తంగా కిడ్నీ బాధితుల కోసం 100కి పైగా డయాలసిస్ కేంద్రాల్లో సేవలు – మంత్రి హరీశ్ రావు
తెలంగాణ వ్యాప్తంగా కిడ్నీ బాధితుల కోసం 100కి పైగా డయాలసిస్ కేంద్రాల్లో సేవలు అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా...
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో.. ఈ నెల 19, 20 తేదీల్లో నాందేడ్లో బీఆర్ఎస్ తొలి శిక్షణ శిబిరం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ముందుగా...
రేపు బాపట్లకు సీఎం జగన్.. నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాంపట్నంలో మత్స్యకార కుటుంబాలకు 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' పథకం కింద ఐదో విడత నగదు...
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొనాల్సిందిగా.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు ప్రత్యేక ఆహ్వానం అందింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి వేడుకలు రెండు తెలుగు...
టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన.. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే దీనిని పూర్తిగా ఆఫ్లైన్లో, ఓఎంఆర్ పద్ధతిలోనే జరుపనున్నట్లు...
కొంగరకలాన్లో ఫాక్స్కాన్ టెక్నాలజీస్ ప్లాంట్కు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్, మొదటి దశలో 25 వేల ఉద్యోగాలకు అవకాశం
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ టెక్నాలజీస్ ప్లాంట్కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కంపెనీ సీఈవో యాంగ్ లియూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు...
నేటినుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు.. అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నేటినుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 12 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించారు. అలాగే మూడు పని శనివారాలు అంటే మే 20, మే 27 మరియు...
భారత్లో కరోనా.. గత 24 గంటల్లో 801 కొత్త కేసులు, 15 వేలకు దిగువలో యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోంది. గత నెలలో కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదలతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొన్నా.. అనంతరం వైరస్ వ్యాప్తి క్రమేపీ తగ్గుముఖం పట్టింది. ఈ...
ఏపీలో స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం సాధించిన 8మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ కొయ్యే...
యువగళం పాదయాత్రకు 100 రోజులు.. లోకేష్తో కలిసి నడిచిన నారా, నందమూరి కుటుంబ సభ్యులు
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులకు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర,...















































