ముగిసిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం.. అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం జగన్, హాజరైన స్వరూపానందేంద్ర స్వామి
విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం బుధవారంతో ముగిసింది. ఈ యజ్ఞం ముగింపులో భాగంగా ఈరోజు అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి...
‘బలగం’ మొగిలయ్యకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ‘దళితబంధు’ మంజూరు, పత్రాలు అందజేసిన కలెక్టర్
తెలంగాణ పల్లె జీవన విధానం, కుటుంబ బాంధవ్యాలు కథాంశంగా నటుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన 'బలగం' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు పస్తం మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకం మంజూరు...
నంద్యాలలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు వెలుగుచూశాయి. టీడీపీలోని రెండు వర్గాల మధ్య చిచ్చు...
రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నేతలకు దిశానిర్దేశం
భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం బీఆర్ఎస్ లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు...
వైఎస్ఆర్టీపీకి అన్ని పార్టీల నుంచి మిస్డ్ కాల్స్, ప్రస్తుతం చార్జింగ్ మోడ్లో ఉన్నాం – వైఎస్ షర్మిల
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, అవగాహన తదితర అంశాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో ఆ...
యూపీఎస్సీ ఛైర్మన్గా నేడు ప్రమాణ స్వీకారం చేసిన మనోజ్ సోనీ
ప్రముఖ విద్యావేత్త డాక్టర్ మనోజ్ సోనీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్గా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కమిషన్లోని సీనియర్ మోస్ట్ సభ్యురాలు శ్రీమతి స్మితా నాగరాజ్ ఆయనతో ప్రమాణ...
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా .. నేడు అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) పర్యటనకు వెళ్తున్నారు. నేటినుంచి రెండు వారాల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా...
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఏదైనా.. వెన్నుపోటు పొడవను, బ్లాక్మెయిల్ చేయను – కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్
కర్ణాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆనందంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి ఎదురైంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని నియమించాలనే దానిపై ఆ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. పార్టీ విజయానికి కృషి...
భారత్లో కరోనా.. గత 24 గంటల్లో కొత్తగా 656 కేసులు, 13 వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ తగ్గుతోంది. గత నెలలో కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన వైరస్ వ్యాప్తి అనంతరం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో...
175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా? – టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా? అని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన బాపట్ల జిల్లా...














































