తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్యాణి అరెస్ట్.. ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్
తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. కల్యాణిపై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా బెడ్ రూంలోకి చొరబడి తీవ్రవాదిలా అరెస్ట్...
పెండింగ్ బిల్లుల వ్యవహారంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్ బిల్లుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆమె సోమవారం తన వద్ద పెండింగ్లో ఉన్న వాటిలో మూడు బిల్లులను ఆమోదించారు. మరో రెండు...
అరెస్ట్ సమయంలో నా ఫోన్ పోయింది – పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన టెన్త్ క్లాస్ పేపర్ లీక్ ఘటన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రమేయం ఉందంటూ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను వరంగల్...
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ...
సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 7 వేల కేంద్రాలు ఏర్పాటు
తెలంగాణలో యాసంగి (రబీ) కోతలు ప్రారంభమైనందున, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. దీనికోసం మొత్తం 7 వేల వరి ధాన్యం కొనుగోలు...
ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు.. 1998 డీఎస్సీ అభ్యర్థులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకం
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1998 డీఎస్సీలో అర్హత సాధించిన దాదాపు 4,072 మంది అభ్యర్థులకు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా వీరందరినీ సెకండరీ...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి జీహెచ్ఎంసీ చెక్.. హైదరాబాద్ ఐడీపీఎల్లో తొలి ఎనీ టైమ్ బ్యాగ్ మిషన్ ఏర్పాటు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సమస్యకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చెక్ పెట్టింది. దీనిలో భాగంగా.. కూకట్పల్లిలోని ఐడీపీఎల్ ఫ్రూట్ మార్కెట్ సమీపంలో సౌరశక్తితో నడిచే క్లాత్ బ్యాగ్ల కోసం ఏటీఎం...
ఆయుష్ వైద్యం పొందేందుకు విదేశీయులు సైతం వచ్చేలా నేచర్ క్యూర్ ఆస్పత్రి ఎదుగాలి – మంత్రి హరీశ్ రావు
ఆయుష్ వైద్యం పొందేందుకు విదేశీయులు సైతం ఇక్కడకు వచ్చేలా అమీర్పేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రి ఎదగాలని ఆకాంక్షించారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఈ మేరకు ఆయన శనివారం...
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో కొత్తగా 6155 మందికి కోవిడ్-19
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్బీబీ 1.16 రకం వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం...
సుఖోయ్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తన తొలి యుద్ధ విమానంలో శనివారం అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో బయలుదేరింది. మూడు రోజుల అస్సాం పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది...












































